అగర్తలా: రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని అపరిచిత వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి జరిగిన దాడితో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భూ తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm