హైదరాబాద్: ఈనెల 25,26 తేదీల్లో నర్సరీ ఏర్పాట్లపై శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. గ్రామగ్రామాన నర్సరీ ఏర్పాట్లపై రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు దూలపల్లిలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర అటవీశాఖ అకాడమీలో శిక్షణ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. శిక్షణ కార్యక్రమాలను మంత్రులు జూపల్లి, జోగు రామన్న ప్రారంభించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm