జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్ లోని సైనిక పెట్రోల్ పార్టీపై కొద్దసేపటి క్రితం ఉగ్రవాదులు దాడికి దిగారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే జాతీయ రహదారిని పర్యవేక్షిస్తున్న సైనికులపై ఉగ్రవాదులు దాడికి దిగారు. భద్రతా బలగాలు ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను హతమార్చాయి. భద్రతా బలగాలు ఉ ఉగ్రవాదుల మధ్య భారీగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల నేపథ్యంలో కుల్గాం జిల్లాలో ఫోన్ సేవలు నిలిపివేశారు.
Mon Jan 19, 2015 06:51 pm