యాదాద్రి: యాదాద్రి జిల్లాలో ఇవాళ జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. రామన్నపేట ఆస్పత్రిలో మృతదేహాలను బంధువులకు అప్పగించారు. వేములకొండ వద్ద ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 16మంది మృతిచెందిన ఘటన తెలిసిందే. 16 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు.
Mon Jan 19, 2015 06:51 pm