మణిపూర్: మణిపూర్ - మయన్మార్ సరిహద్దులో భూకంపం వచ్చింది. భూకంప లేఖినిపై తీవ్రత 4.4గా నమోదైంది. భూకంపం రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజలు నివాసాలు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి