కర్నూలు: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు భూరీ విరాళం అందజేశాడు. రాఘవేంద్రస్వామి మఠం ముఖద్వారం కోసం రూ. కోటి 20 లక్షల విలువ చేసే 300 కేజీల వెండిని విరాళంగా అందజేశాడు. దీనితో మఠం ముఖద్వారానికి వెండి తాపడం చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm