పాయకరావుపేట: విశాఖపట్నం పాయకరావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకుననారు. దాదాపు రూ. 1.67 కోట్ల విలువ చేసే గంజాయి పట్టుబడింది. కలప దుంగల మాటున విశాఖ నుంచి జహీరాబాద్కు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు డీఆర్ఐ అడిషనల్ డైరెక్టర్ ఎంకే సింగ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm