కోల్కతా : పశ్చిమబెంగాల్లోని మిడ్నపూర్లో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్న సభలో అపశృతి చోటు చేసుకుంది. సభలో మోడీ ప్రసంగిస్తున్న సమయంలో టెంట్ కూలిపోయింది. ఈ ఘటనలో 20మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మోడీ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. ఈ ఘటన దురదృష్టకరమని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 16,2018 03:03PM