హైదరాబాద్ : ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభించాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, రెండో త్రైమాసికంలో చైనా ఎకానమీ కొంతమేర తగ్గిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 218 పాయింట్లు కోల్పోయి 36,324కి పడిపోయింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 10,937కు దిగజారింది.
Mon Jan 19, 2015 06:51 pm