రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా బీడు భూములకు సాగునీరందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీఐ కాలేజీల భవన సముదాయాన్ని మంత్రులు కేటీఆర్, నాయిని నర్శింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతు..అభివృద్దే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళుతున్నారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm