హైదరాబాద్ : సీపీఐ రాజ్యసభ సభ్యుడు డి.రాజాను ఢిల్లీలో టీడీపీ ఎంపీల బృందం కలిసింది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై పోరాటానికి టీడీపీ ఎంపీలు రాజాను మద్దతు కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీపీఐ రాజ్యసభ సభ్యుడు డి.రాజాను ఢిల్లీలో టీడీపీ ఎంపీల బృందం కలిసింది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై పోరాటానికి టీడీపీ ఎంపీలు రాజాను మద్దతు కోరారు.