బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో 2018-19 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నాల్గో జాబితాను అధికారులు ఇవాళ విడుదల చేశారు. మిగిలిన 33 సీట్లకు చెందిన జాబితా విడుదల చేశారు. వీరికి ఈ నెల 20న కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్లోబల్ సీట్లలో 75 సీట్లకు గానూ 25 సీట్లు మిగలగా.. వీటికి ఈ నెల 19న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాబితాను వెబ్సైట్ తీస్త్రబస్.aష.ఱఅలో పొందుపర్చామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm