ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 22వతేదీన సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. సీడబ్ల్యూసీలో శాశ్వత ఆహ్వానితులుగా రాష్ట్రాల ఇన్ఛార్జ్ లుంటార్నారు. మొత్తం 51మంది సభ్యులతో నూతన సీడబ్ల్యూసీని ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm