హైదరాబాద్: తెలంగాణ కంటి వెలుగు పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి వైద్య పరీక్షలను ప్రారంభించనుంది. ఈ మేరకు పథకానికి రూ.42 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Mon Jan 19, 2015 06:51 pm