హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ ద్వారా నియామకమైన 1,746 మంది టీజీటీలకు సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ సొసైటీలు శిక్షణ ప్రారంభించాయి. సామర్థ్యాల పెంపు, ఆధునిక విద్యాబోధన తదితర అంశాలపై శిక్షాశ్రీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm