కరీంనగర్: జిల్లాలోని కొత్తపల్లి మండలం బావూపేట్లో పోలీసులు ఈ ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీపీ కమల్హాసన్ ఆధ్వర్యంలో 270 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 38 బైక్లు, 18 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm