హైదరాబాద్ : నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. మొత్తం 24 రోజుల్లో 18 పనిదినాల్లో సమావేశాలు జరగనుండగా 46 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వాడివేడిగా సాగింది. ప్రధాని మోడీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm