న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షకాల సమావేశాల ప్రారంభమైన విషయం విదితమే. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు బాక్సర్ మేరికోమ్ ఇవాళ పార్లమెంట్కు వచ్చారు. 2016, ఏప్రిల్లో మేరికోమ్ను.. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మేరికోమ్ బంగారు పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm