హైదరాబాద్ : వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తుపాన్లు, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు బీమా కల్పిస్తామని బుధవారం జూలై-18న జరిగిన లోక్ సభ సమావేశంలో కొండా అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ కొండా అడిగిన ప్రశ్నలకు ప్రకృతి విపత్తుల కేంద్రమంత్రి డా.హర్షవర్థన్ సమాధానం ఇచ్చారు. వాతావరణపరిస్థితులు, పిడుగులపాట్లపై ఎప్పటికప్పుడు ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ×వీణ అందిస్తుందన్నారు కేంద్రమంత్రి హర్షవర్ధన్.
Mon Jan 19, 2015 06:51 pm