హిమాచల్ ప్రదేశ్: పంజాబ్లోని పఠాన్కోట్నుంచి బయలుదేరిన మిగ్ - మిగ్ విమానం హిమాచల్ ప్రదేశ్లో కూలిపోయింది. పైలట్ గల్లంతయ్యాడు. హిమాచల్ ప్రదేశ్ కంగ్రా జిల్లాలోని జవాలి సబ్డివిజన్లోని పట్టా జట్టియాన్లో విమానం కూలిపోయింది. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm