న్యూఢిల్లీ: లోక్సభ మధ్యాహ్న భోజన విరామానంతరం తిరిగి ప్రారంభమైంది. సభాధ్యక్ష స్థానంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఉన్నారు. సభలో శాసన వ్యవహరాల కార్యక్రమం సాగుతోంది. వివిధ అంశాలపై బిల్లులను ప్రవేశపెడుతున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి