ముంబై: ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు తొలి మూడు టెస్టులకు సెలక్షన్ కమిటీ ఇండియా జట్టు సభ్యులను ప్రకటించింది. సెలక్షన్ కమిటీ టెస్టుల్లో రోహిత్ శర్మకు స్థానం లభించలేదు. రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, కరుణ్ నాయక్, అజింక్యా రహానేలకు జట్టులో స్థానం లభించింది.
Mon Jan 19, 2015 06:51 pm