హైదరాబాద్: ముషీరాబాద్ పరిధిలో నాలుగేళ్ల బాలికపై జార్ఖండ్కు చెందిన అజిత్ కుమార్(14) అనే బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాలుడి వికృత చేష్టలకు వణికిపోయిన బాలిక కేకలు పెట్టడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm