ప్రణరు హత్యకు కారకులైన బాధ్యులకు శిక్ష పడేలా పోరాడుతామని మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ లుకా అన్నారు. ప్రణరు చిత్రపటానికి ఆయన పూలమాలలేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమృత కుటుంబానికి అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. అదే విధంగా మానవ హక్కులు-నేర నిరోధక సంఘం జాతీయ చైర్మన్ బోడ రమేశ్నాయక్ ప్రణరు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm