నాంపల్లి:ఈ రోజు సాయంత్రం 6.00 గం.ల కు నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం లో ఆర్టిస్ట్ మోహన్ ప్రథమ వర్ధంతి సభ నిర్వహించనున్నారు. ఈ సభకి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ రచయిత శ్రీరమణ, కాత్యాయిని, ప్రముఖ గాయకుడు గోరెటి వెంకన్న తదితరులు హాజరవుతారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 21,2018 07:47AM