ఖమ్మం : జిల్లాలోని సత్యనారాయణపురం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. మహబూబాబాద్ నుంచి ఖమ్మం వైపు గ్రానెట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm