హైదరాబాద్ : వాయుగుండం కారణంగా అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు, కంట్రోల్ రూంకు చేరవేయాలని నీటి పారుదల అధికారులను మంత్రి ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm