శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లోని బండిపోర జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఉగ్రవాది మృతేదేహాన్ని స్వాధీనం చేసుకోగా, మరో మృతదేహం ఎన్కౌంటర్ స్థలంలోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బండిపోర జిల్లా సుమ్లార్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో గురవారం ఈ ఎన్కౌంటర్ చోటుచోసుకుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm