Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
  • రైళ్లలో చోరీలకు పాల్పడే గ్యాంగ్‌ అరెస్టు..
  • జిల్లా కలెక్టర్‌ సంచలన ఆదేశాలు జారీ
  • ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం..
  • నేడు చంద్రబాబుతో ఎంపీ తోట నర్సింహం భేటీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
మీడియాపై చిందులేసిన రాజనర్సింహ | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

మీడియాపై చిందులేసిన రాజనర్సింహ

Thu 11 Oct 20:19:16.956505 2018

హైదరాబాద్: కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న దామోదర రాజనర్సింహ సతీమణీ పద్మినీరెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే పద్మినీరెడ్డి బీజేపీలో చేరికపై రాజనర్సింహ స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పద్మినీరెడ్డి బీజేపీలో చేరికపై రాజనర్సింహను మీడియా ప్రశ్నించింది. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీకేం పని లేదా అంటూ మీడియాపై ఆయన కస్సుబుస్సులాడారు. అది తమ కుటుంబ వ్యవహారమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మినీరెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో పద్మినీరెడ్డి చేరికతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ తరుపున ఆమె సంగారెడ్డి టికెట్ ఆశించినట్లు సమాచారం. సంగారెడ్డి టికెట్ జగ్గారెడ్డికి కాంగ్రెస్ కేటాయించడంతో ఆమె మనస్థాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పద్మినీరెడ్డి బీజేపీలో చేరినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. పద్మిని భర్త దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా దామోదర రాజనర్సింహ పనిచేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

10:37 AM

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

10:32 AM

రైళ్లలో చోరీలకు పాల్పడే గ్యాంగ్‌ అరెస్టు..

10:27 AM

జిల్లా కలెక్టర్‌ సంచలన ఆదేశాలు జారీ

10:19 AM

ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం..

10:18 AM

నేడు చంద్రబాబుతో ఎంపీ తోట నర్సింహం భేటీ

10:16 AM

ట్రంప్‌ను కోర్టుకిడ్చిన అమెరికా రాష్ట్రాలు...!

10:15 AM

రాష్ట్రంపై కుట్రలు చేస్తున్న కేసీఆర్: చంద్రబాబు

10:11 AM

బుల్లెట్‌ రైళు కాదు..బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు కావాలి : అఖిలేష్‌

10:10 AM

ఉగ్రదాడికి బదులు తీర్చుకోవాల్సిందే: పంజాబ్ సీఎం

10:06 AM

లిఫ్ట్ ఇస్తామంటూ తీసుకెళ్లి అఘాయిత్యం

09:36 AM

నేటి నుంచి టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు

09:30 AM

నేడు ఇండియాకు రానున్న సౌదీ ప్రిన్స్

09:25 AM

హవేలిలో రోడ్డుప్రమాదం: నలుగురు మృతి

09:21 AM

పెళ్లి బారాత్‌పైకి దూసుకెళ్లిన ట్రక్కు : 13 మంది మృతి

09:19 AM

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోండి

09:13 AM

పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

09:02 AM

గ్యాస్ ట్యాంకర్, బైక్ ఢీకొని ఇద్దరు మృతి

08:56 AM

ఆరో రోజూ పెరిగిన పెట్రో ధరలు

08:51 AM

టెక్సాస్ లో భార్యను కాల్చి చంపి, తాను కాల్చుకున్న శ్రీనివాస్!

08:42 AM

పుల్వామా దాడిపై ఇమ్రాన్ స్పందించాలి: సీసీఐ

08:38 AM

ఇఫ్లూలో వివిధ భాషల కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

08:31 AM

ఆర్థికశాఖకు ఉద్యోగుల వివరాలు

08:26 AM

కేఏ పాల్ పై సంచలన ఆరోపణలు చేసిన యాంకర్

08:14 AM

నేడూ 14 ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

07:50 AM

పూమా ప్రచార కర్తగా మేరీ కోమ్

07:43 AM

వైసీపీ నేత పృథ్వీకి నాగబాబు వార్నింగ్

07:36 AM

మద్యం మత్తులో స్నేహితుడి నోరు, ముక్కు..!

07:30 AM

నేడు రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ

07:17 AM

మోడీ సభకు మైదానం ఇవ్వలేం: ఏయూ

07:16 AM

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన 95 మందికి జైలు శిక్ష

07:05 AM

సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా విజయభాస్కర్‌

07:03 AM

రిమోట్‌ మోటారు తాళాలతో బాంబుపేలుళ్లు

06:55 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

06:51 AM

ఏప్రిల్‌లో ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు

06:50 AM

రాజ్‌భవన్‌, అసెంబ్లీ, హైకోర్టు పరిసరాల్లో ఆంక్షలు

06:45 AM

వివాహలో విందు వికటించి 500 మందికి అస్వస్థత

06:39 AM

రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేసిన ఏపీ సర్కార్

06:26 AM

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

09:57 PM

పాడుబడ్డ బావిలో మంటలు..

09:51 PM

బీజేపీ- శివసేన మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు..

09:34 PM

మేం మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం: వెంకటేశ్‌

09:22 PM

ఆర్జీవీపై లక్ష్మీపార్వతి తాజా వ్యాఖ్యలు

09:09 PM

విమానంలో తేలు.. వణికిపోయిన ప్రయాణికులు.

09:06 PM

'మురారి' ఫేమ్ దీక్షితులు మృతి

08:50 PM

ప్రభుత్వానికి రూ.28వేల కోట్లు..!

08:38 PM

తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన కమల్‌హాసన్‌

08:25 PM

22న తిరుపతికి రాహుల్ గాంధీ

08:12 PM

నగరంలో ప్రమాదకర స్థితిలో వాయుకాలుష్యం

07:54 PM

మూడేళ్లుగా భరత్ నన్ను వేధిస్తున్నాడు: మధులిక వాంగ్మూలం

07:52 PM

మంత్రుల జాబితా ఖరారు చేసిన కేసీఆర్‌

07:42 PM

మరి కాందహార్ మాటేమిటి?: సిద్ధూ

07:21 PM

రోడ్డెక్కిన కేపీ ఉల్లి రైతులు

07:18 PM

ప్రజల్లో ఉండేవారికే మా పార్టీ టికెట్లు

07:02 PM

ముఖాముఖి తలపడితే సమాధానం చెప్పేవాళ్లం

06:53 PM

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

06:40 PM

కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి: నారాయణస్వామి

06:26 PM

విజయవాడ చేరుకున్న డిల్లీ సీఎం కేజ్రీవాల్‌

06:15 PM

'ఆర్ఆర్ఆర్' .. 'బాహుబలి' కి ఏమాత్రం తీసిపోదు: రాజమౌళి

06:02 PM

చనిపోయిన జవాన్లకు పూర్తి ఇన్సూరెన్స్ విడుదల ఎస్‌బీఐ..

05:53 PM

50 మొక్కలు నాటితేనే ముందస్తు బెయిల్...

05:40 PM

డబ్బు పోయిందని అసెంబ్లీలో ఏడ్చేసిన ఎమ్మెల్యే...

05:38 PM

పింగ్లాన్‌లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు

05:16 PM

విద్యుత్ షాక్ కు ఇద్దరు యువకులు బలి

05:09 PM

మాల్దీవుల కోర్టు సంచలన తీర్పు...

05:06 PM

జయరాం హత్యలో ఐదుగురి హస్తం ..: డీసీపీ

04:56 PM

పాక్‌తో టీమిండియా ఆడదు : రాజీవ్‌ శుక్లా

04:51 PM

ఉగ్రదాడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మమత..

04:46 PM

ఆర్.కృష్ణయ్యపై మండిపడ్డ వీహెచ్

04:36 PM

ఆటో,కారు ఢీ : నలుగురికి తీవ్ర గాయాలు

04:35 PM

నితీష్ కుమార్ రాజీనామాకు విపక్షాల డిమాండ్

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.