హైదరాబాద్ : రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ న్యాయ కోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ పాటిబండ్ల చంద్రశేఖరరావు (82) గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. నేటి ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm