హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలిచారు. తెల్లవారు జామున రోడ్డుపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm