హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం కృష్ణపురలో ద్విచక్ర వాహన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి