హైదరాబాద్: మోడీ, కేసీఆర్ కనుసన్నల్లోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం మారితే నాయినికి కేసీఆర్ రూ.10 కోట్లు ఇస్తాననడంపై సుమోటోగా స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా నాయినికి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, వెన్నంటి ఉన్న నాయినిని కేసీఆర్ అవమానించారని రేవంత్రెడ్డి అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm