ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 732 పాయింట్లు లాభపడి 34734 వద్ద ముగిసింది. నిఫ్టీ 238 పాయింట్లు లాభపడి 10473 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి