అచ్చంపేట: మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ప్రచార వేదిక కూలింది. ఈ ఘటనలో కాంగ్రెస్ నేతలకు పెను ప్రమాదం తప్పింది. ప్రచార సభలో కాంగ్రెస్ నేతలు స్టార్ క్యాపెనర్ విజయశాంతి, ప్రచార కమిటి చైర్మన్ భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm