హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణ లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజైన నేడు ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో భేటీ కానుంది. హైదరాబాద్ లో ఈ ఉదయం 9.30 గంటలకు ఈ భేటీ ఉంటుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు డీఈవోలు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అవుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm