హైదరాబాద్ :ఈ రోజు సాయంత్రం ప్రజా కూటమి భేటీ కానుంది. సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు సమావేశమై తెలంగాణలో సీట్ల సర్దుబాటు పై చర్చించనున్నారు. ఒకట్రెండు రోజుల్లో కూటమి సీట్ల స ర్దుబాటు విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm