న్యూఢిల్లీ : భారత్, పాకిస్థాన్ ఆర్మీలు ఇవాళ చర్చలు నిర్వహించనున్నాయి. డైరక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయి చర్చల్లో రెండు దేశాల మిలిటరీ అధికారులు పాల్గోనున్నారు. చొరబాటుదారు అంశాన్ని భారత్ లేవనెత్తనున్నది. పాక్ ఆక్రమిత్ కశ్మీర్లో జరుగుతున్న ఉగ్ర చర్యల గురించి కూడా పాక్తో భారత్ చర్చించే అవకాశాలున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm