హైదరాబాద్: నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ ప్రాంగణంలో ఓటరు అవగాణ వాహనంను సీఈసీ రావత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండోరోజు సీఈసీ ఓపీ రావత్ నేతృత్వంలో 11 మంది సభ్యులు పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 1.30గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులతో భేటీ కానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm