న్యూఢిల్లీ: శబరిమల ఆలయాన్ని మూసివేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించాలనుకున్న మహిళలను బేస్ క్యాంపుల వద్ద, కొండపైన అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో నేడు తీర్పుపై పున: విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది.
Mon Jan 19, 2015 06:51 pm