హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ సాయంత్రం 4గంటల తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. సాయంత్రం 4గంటలకు గవర్నర్ నరసింహన్ పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. తిత్లీ తుఫాన్ బీభత్సం, బాధితుల కష్టాలను పవన్ కల్యాణ్ గవర్నర్ కు వివరించనున్నారు. వీలైనంత త్వరగా సాయం అందించాలని జనసేనాని కోరనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm