కర్నూలు: కర్నూలు జిల్లాలో స్వైన్ఫ్లూ పంజా విసురుతోంది. స్వైన్ ఫ్లూతో ఇప్పటివరకు ఆరు మంది చనిపోగా, ఇప్పుడు మంత్రాలయం మండలం తుంగభద్రలో స్వైన్ఫ్లూతో ఓ వ్యక్తి మృతి చెందారు. దీంతో స్వైన్ఫ్లూతో జిల్లాలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. మరో ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వైన్ ఫ్లూతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm