విశాఖ: విశాఖపట్నంలోని నోవాటెల్ లో ఫిన్ టెక్ ఫెస్టివల్ - 2018 ప్రారంభమైంది. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, చినరాజప్ప, గంటా శ్రీనివాస్, ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్, ఐటీ సలహాదారు జేఏ చౌదరిలు పాల్గొన్నారు. తిత్లి తుఫాన్ మృతులకు సంతాపంగా నిమిషం పాటు ప్రతినిధులు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ కీలకోపన్యాసం చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm