హైదరాబాద్ : 2014 నుంచి 2018 మద్య కాలంలో పభుత్వరంగ బ్యాంకులు తమకు వసూలు కావాల్సిన రూ. 3.16 లక్షలకోట్ల మొండి బకాయిలను వదులుకున్నాయి. నిబంధనల ప్రకారం బాకీలు వసూలు కాక పోవడంతో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో మొండి బాకీల్లో వసూలైన మొత్తం రూ. 44900 కోట్లు మాత్రమే ఉండగా మున్ముందు రద్దు చేయాల్సిన మొత్తాలు ఇంకా పెరిగే అవకాశముందని బ్యాంకు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm