హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలను 3 నెలలో నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్స్ పాలనను కొసాగిస్తూ ప్రభుత్వం జారీ చేసి జిఒ 90ను హైకోర్టు కొట్టివేసింది. పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా దిగువ కేడర్ ఉద్యోగులను నియమించడాన్ని మాజీ సర్పంచులు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
Mon Jan 19, 2015 06:51 pm