న్యూఢిల్లీ: రాజస్థాన్లోని ఆరావళి ప్రాంతంలో ఉన్న 115 హెక్టార్లలో గనుల తవ్వకాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 48 గంటల్లోగా గనుల తవ్వకాలను నిలిపివేయాలని, తమ ఆదేశాలను అమలు చేసిన తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm