ఢిల్లీ: ఈ నెల 25న రిలయన్స్ జియో తను జియో ఫోన్2 ఫ్లాస్ సేల్ నిర్వహించనుంది. 25వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు ఈ సేల్ ఉంటుందని జియో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫోన్ ధర రూ.2.999కు లభ్యం కానుంది. కాగా పేటీంఎం వాలెట్తో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 200 క్యాష్బ్యాక్ ఇస్తారు. కాగా ఈ ఫోన్ను యూజర్లు జియో వెబ్సైట్ లేదా జియో యాప్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్కు గాను రూ.49, రూ.99, రూ.153 లకు మూడు రీచార్జి ప్యాక్లను జియో అందిస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm