శ్రీనగర్: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సమావేశమయ్యారు. జమ్ము కాశ్మీర్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించడానికి రాజ్నాథ్ ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనతో సమావేశమయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm