న్యూఢిల్లీ: సిబిఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానాకు ఢిల్లి హైకోర్టులో ఊరట లభించింది. నేడు ఆస్తానా పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ నెల 29 వరకూ ఆస్తానాను అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ డైరెక్టర్కు నోటీసులు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm