హైదరాబాద్: బందరు లడ్డు.. హైదరాబాద్ హలీం.. సహా దేశంలో మొత్తం 326 వస్తువులకు భౌగోళిక గుర్తింపు ( జీఐ ) లభించింది. ఈ విషయాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్స్ విభాగానికి చెందిన సెల్ ఫర్ ఐపీఆర్ ప్రమోషన్స్ అండ్ మేనేజ్మెంట్ (సీఐపీఏఎం)సంస్థ ఒక ట్వీట్లో వెల్లడించింది. ఈ 326 వస్తువుల్లో 14 విదేశాలకు చెందినవి కూడా ఉన్నాయని పేర్కొంది.
భౌగోళిక గుర్తింపు పొందిన ప్రముఖ వస్తువులు
బాస్మతి బియ్యం, డార్జిలింగ్ టీ, ఛండేరీ వస్త్రాలు, మైసూర్ సిల్క్, కుల్లు శాలువాలు, కంగ్రా టీ, తంజావూర్ చిత్రాలు, అలహాబాదు జామకాయ, ఫరూఖాబాద్ ప్రింట్స్, లఖ్నవూ జర్దోజీ, బందరు లడ్డు, హైదరాబాద్ హలీం, కాంచీపురం చీరలు, ఆల్ఫాన్సో మామిడి, నాగ్పూర్ ఆరెంజ్, కొల్హాపురి చెప్పులు వంటివి ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 23,2018 07:58PM